కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన తో దిగివచ్చిన జ్యూస్ ఫ్యాక్టరీ యాజమాన్యం

మన న్యూస్ ,ఎస్ఆర్ పురం :-గంగాధర నెల్లూరు మండలం జైన్ జ్యూస్ ఫ్రెష్ కర్మగారంలో శుక్రవారం మామిడి రైతులకు అండగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ రమేష్ బాబు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రమేష్ బాబు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ వారి చొరవతో యాజమాన్యంతో మాట్లాడి రైతుల సమస్యలను వెంటనే అమలపరిచినందుకు రైతుల పక్షాన పార్టీ తరపున కృతజ్ఞతలు తెలిపారు టోకెన్ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతి ద్వారా కొనుగోలు చేయాలని చేశారు మామిడి రైతులకు కొత్తగా ప్రవేశపెట్టిన టోకెన్ విధానాన్ని రద్దుచేసి పాత పద్ధతిలో డైరెక్ట్గా ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ వద్ద సీరియల్ ప్రకారం అమ్ముకునే విధంగా కలెక్టర్ వారు చర్యలు తీసుకోవడం అభినందనీయమని అన్నారు. రైతులందరూ ఆందోళన చెందకుండా సోమవారం నుండి ప్రతి ఒక్కరు తన మామిడి పంటను నేరుగా ఫ్యాక్టరీ వద్దకు తీసుకెళ్లి విక్రయించుకోవచ్చని తెలిపారు.

  • Related Posts

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..