ఖతర్ దోహాలో రక్తదానం చేసిన వనదుర్గాపురం పంచాయతీ ఎన్ఆర్ఐ పురుషోత్తం యాదవ్!

పాలసముద్రం, మండలం న్యూస్ :ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఖతర్,దోహాలో శనివారం రక్తదానం చేసిన పాలసముద్రం మండలం,వనదుర్గాపురం పంచాయతీ కి చెందిన ఎన్ఆర్ఐ పురుషోత్తం యాదవ్ రక్తదానం చేసి మానవతా విలువలకు గౌరవం చాటారు. తన ఉదారత తో యువతను రక్తదానానికి ప్రోత్సహిస్తూ మంచి సందేశం అందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం లో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ అభివృద్ధి బాటలో ముందున్నారని. ఆయన చేసిన సేవలు మర్చిపోలేనివి అన్ని ప్రజల గుండెల్లో ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా అభివృద్ధికి కృషి చేస్తున్నారని.2029లో జీడీ నెల్లూరు మళ్ళీ తెలుగు దేశం జెండా ఊపుతారని ఆయన విజయాన్ని ఆకాంక్షించారు.

Related Posts

నెల్లూరులో కూటమి ప్రభుత్వం, జగన్ పై విరుచుకుపడ్డ…….ఏ.పీ .సి .సి అధ్యక్షురాలు షర్మిల

మన న్యూస్, నెల్లూరు: నెల్లూరులో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా మంగళవారం ముత్తుకూరు రోడ్డు ఆకుతోట గిరిజనకాలనీ నుంచి ఇందిరా భవన్ వరకు ర్యాలీగా వెళ్లారు. గాంధీబొమ్మ సెంటర్ వద్ద వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి…

ఎమ్మెల్యే థామస్ చొరవతో ముఠాలం గ్రామంలో ద్రాహం తీర్చిన సర్పంచ్ శ్రీనాథ్ రెడ్డి

వెదురుకుప్పం మన న్యూస్: మండలంలోని గంటవారిపల్లి పంచాయతీకి చెందిన ముఠాలం గ్రామంలో గత కొద్ది రోజులుగా తాగునీరు సమస్య ఉండడంతో స్థానిక సర్పంచ్ శ్రీనాథ్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ థామస్ కు ముఠాలం గ్రామంలో నీటి సమస్య ఉందని ఆయన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

నెల్లూరులో కూటమి ప్రభుత్వం, జగన్ పై విరుచుకుపడ్డ…….ఏ.పీ .సి .సి అధ్యక్షురాలు షర్మిల

నెల్లూరులో కూటమి ప్రభుత్వం, జగన్ పై విరుచుకుపడ్డ…….ఏ.పీ .సి .సి అధ్యక్షురాలు షర్మిల

ఎమ్మెల్యే థామస్ చొరవతో ముఠాలం గ్రామంలో ద్రాహం తీర్చిన సర్పంచ్ శ్రీనాథ్ రెడ్డి

ఎమ్మెల్యే థామస్ చొరవతో ముఠాలం గ్రామంలో ద్రాహం తీర్చిన సర్పంచ్ శ్రీనాథ్ రెడ్డి

పొలం పిలుస్తోంది

పొలం పిలుస్తోంది

ట్రిపుల్ ఐటీ సీటు సాధించిన విద్యార్థినికి పాఠశాల ప్రధానోపాధ్యాయిని సత్కారం

ట్రిపుల్ ఐటీ సీటు సాధించిన విద్యార్థినికి పాఠశాల ప్రధానోపాధ్యాయిని సత్కారం

గేదెల దొంగతనం కేసు నమోదు ఇద్దరు నిందితులు అరెస్ట్, రూ.3.5 లక్షల విలువైన గేదెలు రికవరీ

గేదెల దొంగతనం కేసు నమోదు ఇద్దరు నిందితులు అరెస్ట్, రూ.3.5 లక్షల విలువైన గేదెలు రికవరీ

నేరాల నిర్మూలనకై, శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం: ఆలంపూర్ సీఐ రవి బాబుజిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు,IPS ఆదేశాల మేరకు

నేరాల నిర్మూలనకై, శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం: ఆలంపూర్ సీఐ రవి బాబుజిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు,IPS ఆదేశాల మేరకు