సామాన్య భక్తుడిగా సంకటహర చతుర్ధి వ్రతంలో పాల్గొన్న పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..

మన న్యూస్ ఐరాల జూన్-14

కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో శాస్త్రోక్తంగా నిర్వహించిన సంకటహర చతుర్ధి వ్రతంలో పూతలపట్టు శాసనసభ్యులు డా. కలికిరి మురళీమోహన్ భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. శనివారం కాణిపాకం ఆలయ ఆస్థాన మండపంలో నిర్వహించిన సంకటహర చతుర్ధి వ్రతంలో సామాన్య భక్తుడిగా వ్రతానికి హాజరైన ఆయన, సాధారణ భక్తులతో కలిసి క్రింద కూర్చుని వ్రతంలో పాల్గోన్నారు. అనంతరం సంకటహర చతుర్ధి వ్రతం సందర్భంగా ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజాది కార్యక్రమాల్లో ఆయన పాల్గోన్న అనంతరం ప్రధాన ఆలయంలో శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారిని దర్శించి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం ఉత్సవమూర్తుల పల్లకిని తన భుజాలపై ఆయన మోసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. “సంకటహర చతుర్ధి వ్రతం మన జీవితంలో ఉన్న కష్టాలను తొలగించి శాంతి, సంతోషాలను కలిగిస్తుందన్నారు. భక్తితో ఆచరించే ప్రతి వ్రతం మనలో ఆధ్యాత్మికతను పెంపొందిస్తుంది,” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో పెంచుల కిషోర్, స్థానిక ప్రజాప్రతినిధులు, పలువురు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related Posts

ఉదయగిరిలో ఆగని ఇసుక మాఫియా…? నిద్రమత్తులో ఉన్న ఇరిగేషన్ శాఖ…!!

ఉదయగిరి, మన న్యూస్ : ఉదయగిరి మండలం గండిపాలెం గ్రామంలో మద్యం మత్తులో ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన ట్రాక్టర్. గండిపాలెం వాగు నుండి అక్రమంగా అనధికారికంగా జెసిబిలను ఉపయోగించి ట్రాక్టర్లతో ఇసుకను పూడిక ఇసుకను అక్రమంగా తరలిస్తూ… ప్రభుత్వ ఆదాయానికి…

మాదిగ మహా మేళా సభను జయప్రదం చేయండి.

మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలం సోమరాజు పల్లె లో మండల అధ్యక్షులు రావినూతల వెంకటేష్ మాదిగ ఆధ్యర్యంలో మాదిగ మహా మేళా కరపత్రం ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ, 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తో ఎస్సీ వర్గీకరణను…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

అలంపూర్ మాజీ ఎమ్మెల్యే ఎఐసిసి కార్యదర్శి డాక్టర్ ఎస్.ఏ. సంపత్ కుమార్ ఆధ్వర్యంలో అలంపూర్ నియోజక వర్గ స్థాయి సమావేశం హాజరైన ఎఐసిసి కార్యదర్శి మాజీ ఎంపీ విశ్వనాథ్ మరియు రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ ఛైర్మన్ దీపక్ జాన్ మరియు వెంకటేష్ వారికి ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ కార్యకర్తలు.

అలంపూర్ మాజీ ఎమ్మెల్యే ఎఐసిసి కార్యదర్శి డాక్టర్ ఎస్.ఏ. సంపత్ కుమార్  ఆధ్వర్యంలో అలంపూర్ నియోజక వర్గ స్థాయి సమావేశం హాజరైన ఎఐసిసి కార్యదర్శి మాజీ ఎంపీ విశ్వనాథ్  మరియు రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ ఛైర్మన్ దీపక్ జాన్  మరియు వెంకటేష్ వారికి ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ కార్యకర్తలు.

చిన్నోనిపల్లి రిజర్వాయును పూర్తిచేయండిఅలంపూర్ ఎమ్మెల్యే విజయుడు

చిన్నోనిపల్లి రిజర్వాయును పూర్తిచేయండిఅలంపూర్ ఎమ్మెల్యే విజయుడు

ఐజ శ్రీకృష్ణవేణి స్కూల్ యాజమాన్యం నడి బజార్లో పెట్టి పాఠ్యపుస్తకాలు అమ్మన యాజమాన్యం

ఐజ శ్రీకృష్ణవేణి స్కూల్ యాజమాన్యం నడి బజార్లో పెట్టి పాఠ్యపుస్తకాలు అమ్మన యాజమాన్యం

వాసవి సేవాదళ్ఆధ్వర్యంలో అమావాస్య అన్న ప్రసాదం ముఖ్య అతిథిగా మొగులపల్లి ఉపేందర్

వాసవి సేవాదళ్ఆధ్వర్యంలో అమావాస్య అన్న ప్రసాదం ముఖ్య అతిథిగా  మొగులపల్లి ఉపేందర్

పవన్ పురి కాలనీ కమ్యూనిటీ హాల్ లో జన శిక్షణ సంస్థాన్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షన తరగతులు ప్రారంభోత్సవం

పవన్ పురి కాలనీ కమ్యూనిటీ హాల్ లో జన శిక్షణ  సంస్థాన్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షన తరగతులు ప్రారంభోత్సవం

ఉదయగిరిలో ఆగని ఇసుక మాఫియా…? నిద్రమత్తులో ఉన్న ఇరిగేషన్ శాఖ…!!

ఉదయగిరిలో ఆగని ఇసుక మాఫియా…? నిద్రమత్తులో ఉన్న ఇరిగేషన్ శాఖ…!!