

ఆర్ కె పురం. మన న్యూస్: మహేశ్వరం నియోజకవర్గ రామకృష్ణ పురం డివిజన్ అల్కాపురి కాలనీ లోని శ్రీశ్రీశ్రీ శృంగేరి శారదా పీఠం శంకరమఠం వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన హోమంలో పాల్గొన్న రామకృష్ణ పురం డివిజన్ మాజీ కార్పొరేటర్ జిహెచ్ఎంసి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ దేప సురేఖ భాస్కర్ రెడ్డి యువజన నాయకులు చిలుక మధుర ఉపేందర్ రెడ్డి ధర్మాధికారి శ్రీనివాస్ శర్మ అర్చకులు సుధాకర్ శర్మ కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు