విద్యార్థులకు బుక్స్ పంపిణీ కార్యక్రమంలో అతిథిగా రిటైర్డ్ ఎంఈఓ కోటపాటి

మన న్యూస్ సింగరాయకొండ:-

మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల బింగినపల్లి వైసీ నందు పాఠశాల ప్రారంభమైన మొదటి రోజే విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ కిట్లలో భాగంగా బుక్స్ పంపిణీ కార్యక్రమం పాఠశాల చైర్మన్ చౌటూరి అనురాధ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది.ఈ కార్యక్రమంకి ముఖ్యఅతిథిగా రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు మండల విద్యాశాఖ అధికారి గారయిన కోటపాటి నారాయణ సార్ పాల్గొని విద్య యొక్క ప్రాముఖ్యతను తల్లిదండ్రులకు తెలియజేసి, మీ బిడ్డలందరినీ పాఠశాలలో చర్చించి, వారికి మంచి భవిష్యత్తును కల్పించాల్సిన బాధ్యత మీదేనని తెలియజేశారు .
ప్రధానోపాధ్యాయులు బీసాబత్తిన శ్రీనివాసరావు మాట్లాడుతూ గౌరవ విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు విద్యా వ్యవస్థలో తీసుకొని వస్తున్న సమూలమైన మార్పుల్లో భాగంగా నూతన బుక్స్ ప్రింటింగ్ మరియు సర్వేపల్లి రాధాకృష్ణన్ కిట్లలో ఎన్నో మార్పులు చేసి విద్యార్థులకు ఆకర్షణంగా యూనిఫామ్ మంచి ప్రింటింగ్ తయారు చేశారని కొనియాడారు. మరొక ఉపాధ్యాయులు కేశవరెడ్డి జాలి రెడ్డి గారి సహకారంతో విద్యార్థులకు, కార్యక్రమంలో పాల్గొన్న ఎస్ఎంసి సభ్యులకు స్వ

Related Posts

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 2 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ