కూటమి ఏడాది పాలన విజయవంతం….తిరుపతిలో టిడిపి శ్రేణుల సంబరాలు..

మన న్యూస్,తిరుపతి, :
తెలుగుదేశం పార్టీ బిజెపి జనసేన ఓటమి ప్రభుత్వ ఏడాది పాలన విజయవంతం అయిందని తెలుగుదేశం పార్టీ నేతలు తెలిపారు. గురువారం రేణిగుంట రోడ్డు లోని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు కార్యాలయంలో కూటమి ప్రభుత్వ ఏడాదిపాలన విజయోత్సవ సంబరాలను పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. గత వైసిపి అవినీతి పాలనకు, అరాచక ప్రభుత్వానికి స్వస్తి పలుకుతూ అస్తవ్యస్తమైన వ్యవస్థలను గాలిలో పెడుతూ సుపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణంలో తొలి సంవత్సరం విజయవంతంగా పూర్తి అయిందని నేతలు తెలిపారు. సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రధాని మోడీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పార్టీ నేతలు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి అక్కడున్న పార్టీ నేతలు కార్యకర్తలు పంచిపెట్టుకుని సంబరాలు జరుపుకున్నారు. ఈ విజయోత్సవ సంబరాలలో డిప్యూటీ మేయర్ ఆర్ సి మునికృష్ణ, ఊకా విజయ్ కుమార్, రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ, టిడిపి నగర ప్రధాన కార్యదర్శి నైనా ర్ మహేష్ యాదవ్, టౌన్ బ్యాంకు మాజీ చైర్మన్ పులిగోరు మురళీకృష్ణ రెడ్డి, టిడిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సూరా సుధాకర్ రెడ్డి, జె బి శ్రీనివాస్, ఊట్ల సురేంద్ర నాయుడు, యశ్వంత్ రెడ్డి, చెంబకూరు రాజయ్య, పార్టీ రాష్ట్ర జిల్లా నేతలు పాల్గొన్నారు.

Related Posts

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

  • By NAGARAJU
  • September 12, 2025
  • 2 views
నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

  • By NAGARAJU
  • September 12, 2025
  • 3 views
కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

  • By NAGARAJU
  • September 12, 2025
  • 6 views
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు