బానోదయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నలుగురు విద్యార్థులకు షైనింగ్ స్టార్ అవార్డు

ఎస్ ఆర్ పురం, మన న్యూస్… చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో సోమవారం 2025 సంవత్సరంలో షైనింగ్ స్టార్ అవార్డులను చిత్తూరు ఇన్చార్జి మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ చేతుల మీదుగా విద్యార్థులకు అవార్డులను అందించారు ఇందులో భాగంగా గంగాధర్ నెల్లూరు మండలం ఎట్టెరి శ్రీభానోదయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో సైనింగ్ స్టార్ అవార్డు నలుగురు విద్యార్థులు అందుకున్నారు వారిలో మహిమ, కుమార్, జోష్ణ, జైష్ణవి అనే విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించడంతో వీరు నలుగురు సైనింగ్ స్టార్ అవార్డును జిల్లా ఇన్చార్జి మంత్రి రాంప్రసాద్ రెడ్డి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రభుత్వ విప్ ఎంఎల్ఏ డాక్టర్ థామస్ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ చేతుల మీదుగా అందుకున్నారు ఈ కార్యక్రమంలో బానోదయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరస్పాండెంట్ నాగేశ్వరరావు ప్రిన్సిపాల్ లావణ్య ఇంచార్జ్ మౌనిక, ఉపాధ్యాయురాలు భారతి కీర్తి ,షర్మిల, మోహన ,కవిత, దుర్గా, కోమల పుష్ప, వందన, విజయలక్ష్మి, లక్ష్మీ జగదా ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు

Related Posts

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

  • By NAGARAJU
  • September 12, 2025
  • 2 views
నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

  • By NAGARAJU
  • September 12, 2025
  • 2 views
కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

  • By NAGARAJU
  • September 12, 2025
  • 5 views
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు