
మన న్యూస్ , కావలి: నెల్లూరు జిల్లా కావలి ఇటీవల వైసిపికి రాజీనామా చేసిన జనిగర్ల మహేంద్ర యాదవ్ కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలిపారుఆదివారం పాతూరు నుంచి తన అనుచరులతో కలిసి భారీ ర్యాలీతో కూటమినేతల ఆత్మీయ సమావేశానికి చేరుకుని తన మద్దతు తెలిపి ఏడాది పాలన పూర్తి అయిన సందర్భంగా ఎమ్మెల్యే ను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ….. త్వరలో ముఖ్యమంత్రి లోకేష్ బాబు సమక్షంలో జనిగర్ల మహేంద్ర టిడిపిలో చేరుతారని తెలిపారు.
