తిరుపతి రాష్ట్రీయ విద్యాపీఠంలో గంజాయి దొరకటం దురదృష్టకరం!

మనన్యూస్, తవణంపల్లె నవంబర్-23:- పవిత్రమైనటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి పాదాలు చెంత ఉన్నటువంటి రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో విద్యార్థుల దగ్గర గంజాయి దొరకటం దురదృష్టకరం, బాధాకరం. విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ మరియు రిజిస్టర్ యొక్క చేతకానితనం వలన, పర్యవేక్షణ లోపం వలన ఈరోజు విశ్వవిద్యాలయంలోని విద్యార్థుల హాస్టల్ లో గంజాయి దొరకటం బాధాకరం. సాక్షాత్తు రాష్ట్రపతి విసిటర్ గా ఉన్నటువంటి విశ్వవిద్యాలయంలో గంజాయి స్వైర విహారం చేయటం దురదృష్టకరం. మాజీ ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ చాన్సిలర్ గా ఉన్నటువంటి ఈ విశ్వవిద్యాలయం పవిత్రతను స్థానికంగా ఉన్నటువంటి అధికారులు దెబ్బతీశారు. విశ్వవిద్యాలయంలో హాస్టల్ ల పైన, విద్యార్థుల పైన పర్యవేక్షణ నిఘా కొరవడింది. పవిత్రమైన విశ్వవిద్యాలయం, ఈ విధంగా గంజాయి నిలయంగా మారిపోవడం విశ్వవిద్యాలయం యొక్క ప్రతిష్టని అంతర్జాతీయ స్థాయిలో దిగజార్చింది. సాక్షాత్తు విసి తన యొక్క ఛాంబర్ లో కూర్చొని తంబాకు, ఖైని, గుట్కా తింటూ విశ్వవిద్యాలయం ప్రతిష్ట దిగజారుస్తున్నారు. విద్యార్థులకు గంజాయి ఎక్కడ నుండి సరఫరా అవుతుంది. ఎన్ని సంవత్సరాలుగా ఈ తంతు కొనసాగుతుంది, గంజాయి సరఫరా చేసే ముఠాను ఉక్కు పాదంతో అణిచివేయాలి. విద్యార్థుల్ని లక్ష్యంగా చేసుకొని గంజాయి అమ్ముతున్నటువంటి గంజాయి సరఫరాదారుల పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ సప్తగిరి ప్రసాద్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.

  • Related Posts

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 6 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు