

Mana News :- వెదురుకుప్పం:- తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ.శ్రీ.నారా చంద్రబాబు నాయుడు గారు మరియు గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డా.వి.యం థామస్ గారి ఆదేశాలు మేరకు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కొరకు ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం కురివికుప్పం పంచాయతీలో టిడిపి మండల అధ్యక్షులు కే.లోకనాథరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో టిడిపి మాజీ జిల్లా కార్యదర్శి మండల క్లస్టర్ ఇంచార్జీ మోహన్ మురళి,క్లస్టర్ ఇన్చార్జి చంగల్రయులు రెడ్డి, రాష్ట్ర సంస్కృతిక విభాగ ప్రధాన కార్యదర్శి మునిసింద్రారెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షుడు నాదమునిరెడ్డి,ధర్మారెడ్డి, మోహన్ రెడ్డి, రామచంద్రయ్య,అశోక్ రాయల్, తదితరులు పాల్గొన్నారు