రామాపురం దళిత ప్రజలు త్రాగునీటి కోసం మూడు నెలల పోరాటం.

త్రాగునీటికి రాజకీయరంగు

ఎవరికి ఏమి చెప్పాలో అధికారుల అవస్థలు.

గోపవరం: మన న్యూస్: మే 26:
గోపవరం మండలం ఎస్ రామాపురం గ్రామంలోని పెద్ద హరిజనవాడకు చెందిన ప్రజలు త్రాగునీటి కోసం మూడు నెలల నుండి పోరాటం చేస్తున్నా, ఎవరు మమ్మల్ని పట్టించుకోవడంలేదని వాళ్లు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల చుట్టూ తిరుగుతూ మా సమస్యను చెప్పుకున్నా, ఈరోజుటికీ మూడు నెలలు కావస్తున్నా మా గోడు వినిపించుకునే నాయకుడు గాని అధికారులు గానీ లేని పరిస్థితి. మంచినీటి బోరు చెడిపోవడంతో మంచినీటి కోసం మూడు నెలలుగా అల్లాడుతున్నారని వారు అన్నారు. సంబంధిత అధికారుల చుట్టూ తిరిగిన ఫలితం లేకపోయింది. కానీ ఈ విషయం రాజకీయ రంగు కులుముకొని బోరు పైపులైన్లను వేరే వర్గం అక్రమిత పొలంలో ఉండడం వలన దళితులకు నీరు ఇవ్వడంలో జాప్యం జరుగుతుంది. వెంటనే అధికారులు స్పందించాలని ఆ గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఎన్నిసార్లు అధికారుల దగ్గరికి వెళ్లి మొర్ర పెట్టుకున్న ఈరోజు రేపు అంటూ కాలయాపన చేస్తున్నారు. అధికారులు వారి పనులు చేసుకుని పోతున్నారు తప్ప మమ్మల్ని పట్టించుకున్న పాపాన పోలేదు. రాజకీయ నాయకులు ఓట్ల కోసం మా దగ్గరికి వస్తారు తప్ప మా సమస్యలు పట్టించుకోవడం లేదు. దయవుంచి రాజకీయ నాయకులు, సంబంధిత అధికారులు ఎంపీడీవో, సెక్రెటరీ మాకు తాగే నీరు సమస్య పరిష్కారం చేయాలని ఆ గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  • Related Posts

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 5 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు