నెల్లూరు రూరల్ లో అరవింద నగర్ రైల్వే అండర్ బ్రిడ్జిని పరిశీలించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

మన న్యూస్ ,నెల్లూరు రూరల్, మే 25 :నెల్లూరు రూరల్ నియోజకవర్గం 19 మరియు 38వ డివిజన్ ల పరిధిలోని అరవింద నగర్ ఎక్స్టెన్షన్ వద్ద రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద డ్రైనేజ్ సమస్యను ఆదివారం పరిశీలించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నగర కమిషనర్ వై.ఓ.నందన్ మరియు నగర మాజీ మేయర్ నంది మండలం భాను శ్రీ.అరవింద నగర్ ఎక్స్టెన్షన్ వద్ద ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జ్ పాదచారులకు, ద్విచక్ర వాహనదారులకు మరియు ఆటో ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంది,ఈ అండర్ బ్రిడ్జ్ ప్రజలకు మరింత మేలు చేసే విధంగా ఉన్న అవకాశాలను చూసేందుకు పరిశీలించాం అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.నెల్లూరు నగర కార్పొరేషన్ అధికారులు మరియు రైల్వే అధికారులు కలిసి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు, ఇందులో భాగంగా డ్రైనేజ్ సమస్యను అతి త్వరలో పరిష్కరించి ప్రజలకు ఈ అండర్ బ్రిడ్జ్ మరింత ఉపయోగపడే విధంగా స్థానిక శాసనసభ్యుడిగా నేను కృషి చేస్తా అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.పై కార్యక్రమంలో 18,19,20 డివిజన్ ల టిడిపి క్లస్టర్ ఇంచార్జ్ నూకరాజు మదన్ కుమార్ రెడ్డి, కో క్లస్టర్ ఇంచార్జ్ విష్ణుప్రియ,19వ డివిజన్ అధ్యక్షుడు బొప్పన ప్రసాద్, 38వ డివిజన్ టిడిపి అధ్యక్షుడు వినోద్ కుమార్ రెడ్డి, టిడిపి, జనసేన, బిజెపి పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 2 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ