ఇన్చార్జి కృపాలక్ష్మికి ఘన స్వాగతం పలికిన యువ నాయకుడు శ్యామ్ – వైఎస్ఆర్సిపి యువ నాయకుడు శ్యామ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా…. వైఎస్ఆర్సిపి ఇన్చార్జి కృపా లక్ష్మి

ఎస్ఆర్ పురం,మన న్యూస్:- ఎస్ఆర్ పురంమండలం 49 కొత్తపల్లి మిట్ట గ్రామానికి చెందిన వైఎస్ఆర్సిపి యువ నాయకుడు శ్యామ్ ఆధ్వర్యంలో మండలం నుంచి దాదాపు 50 కారులతో గంగాధర్ నెల్లూరు వైఎస్ఆర్సిపి ఇన్చార్జి కృపా లక్ష్మి కి రేణిగుంట ఎయిర్పోర్ట్ లో పూలమాలవేసి దుశ్యాలువ తో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గంగాధర్ నెల్లూరు వైఎస్ఆర్సిపి ఇన్చార్జి కృపా లక్ష్మి మీడియాతో మాట్లాడుతూ… నాకు ఘన స్వాగతం పలకడానికి కృషిచేసిన యువ నాయకుడు శ్యామ్ ను అభినందించారు. రాష్ట్ర రాజకీయాల్లోకి యువ రక్తానికి పెద్దపీట వేస్తున్నామని…. నేటి యువత రేపటి వైఎస్ఆర్సిపి భవిష్యత్తు నాయకులని అన్నారు. రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో చేస్తున్నటువంటి అరాచకం దౌర్జన్యం అన్యాయాలని ప్రతి ఒక్కరూ ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి…. వారు చేసే మోసాలని ప్రజలకు వివరించాలన్నారు. వైఎస్ఆర్సి నాయకులు కార్యకర్తలు లక్ష్యంగా ఈ కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, ఎవరు ఆధర్యం పడకండి మీకందరికీ వైఎస్ఆర్సిపి పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. యువ నాయకుడు శ్యామ్ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్న సేవలను కొనియాడారు. ప్రతి ఒక్క వైఎస్ఆర్సిపి అభిమానులు, యువకులు అందరూ శ్యామ్ ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అనంతరం రేణిగుంట ఎయిర్పోర్ట్ నుంచి దాదాపు 100 వాహనాలతో భారీ కాన్వాయ్ తో పుత్తూరులోని తమ స్వగృహానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం కృషి చేసిన ప్రతి కార్యకర్తకు నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు , యువకులు అభిమానులు కొత్తపల్లి శ్యామ్ టీం పాల్గొన్నారు.

Related Posts

అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన ధ్యాస,కోవూరు, సెప్టెంబర్ 12: అక్రమ లేఅవుట్లను ఆదిలోనే అడ్డుకునే విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలి .కోవూరు నియోజకవర్గ పరిధిలో నుడా నిబంధనలు పాటించని అనధికార లే అవుట్ల యజమానులు 2025 అక్టోబర్ 30వ తేదీ లోపు అపరాధ రుసుం చెల్లించి…

ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన ధ్యాస ,ఇందుకూరుపేట ,సెప్టెంబర్ 12:. జగదేవి పేటలో 50 లక్షలతో సిసి రోడ్ల ప్రారంభోత్సవం. – మరో 50 లక్షల నుడా నిధులతో డ్రైన్ల నిర్మాణానికి శ్రీకారం .అభివృద్ధి, సంక్షేమం ఏకకాలంలో అమలు చేసే పాలనా దక్షత ముఖ్యమంత్రి చంద్రబాబు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్  చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

అచ్చంనాయుడుది నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు…….. షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు ప్రజా సంబంధాల (ఐ అండ్ పి ఆర్) శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా