నాసిరకం విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవు- జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రాబర్ట్ పాల్

Mana News:- సాలూరు నవంబర్19( మన న్యూస్):= పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో కల్తీ విత్తనాలు అమ్మి రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పు అని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రాబర్ట్ ఫాల్ హెచ్చరించారు. సాలూరులో ఉన్న అగ్రి ల్యాబ్ లో మంగళవారం రైతులతో పాటు వివిధవిత్తనాల సంస్థల ప్రతినిధులతో ఆయన సమావేశం అయ్యారు.ఈ సందర్భంగా రైతులు అనేక సమస్యలను ఉన్నత అధికారులు దృష్టికి తెచ్చారు. రైతులకు విత్తనాలు ఇచ్చే ముందు ఆ విత్తనాలు సంస్థల ప్రతినిధులు ఎం ఓ యూ లు చేసుకోవాలని పంటకు నష్టం వాటిలితే విత్తన సంస్థలు తప్పకుండా నష్ట పరిహారం చెల్లించాలని అన్నారు. రైతులపై రుబాబు చేస్తే సహించేది లేదని అన్నారు. అనంతరం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారం వేదికలో వచ్చి సమస్యలు పరిష్కారంలో భాగంగా ఈ సమావేశం నిర్వహించటం జరిగిందని అన్నారు. మొక్కజొన్న విత్తనాలకు సంబంధించి మక్కువ మండలంలో 42 మంది రైతులకు,పాచిపెంట మండలంలో18.8 ఎకరాలకు సంబంధించిన రైతులకు నష్టపరిహారం కు సంబంధించి ఆయా కంపెనీలు ప్రతినిధులతో మాట్లాడడం జరిగింది అని అన్నారు.రైతులు వివిధ కంపెనీల విత్తనాలు నాటేటప్పుడు తప్పకుండా ఎం ఓ యూలు చేసుకోవాలని అన్నారు. ఆయనతో పాటు ఏడి మధుసూదన్ రావు, పాచిపెంట ఏ ఓ.తిరుపతిరావు, సాలూరు ఏ ఓ అనురాధ పండ, వ్యవసాయ శాఖ కి సంబంధించిన సిబ్బందులు పాల్గొన్నారు.

  • Related Posts

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 2 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..