కత్తెర పురుగు మొక్కజొన్నలో తీసుకోవలసిన జాగ్రత్తలు

Mana News:- పాచిపెంట, నవంబర్ 19( మన న్యూస్ ):-మొక్కజొన్న సాగు చేసే రైతులందరూ కత్తెర పురుగు పట్ల తగు జాగ్రత్తలు వహించాలని, ఈ పురుగు విత్తనం నాటిన వారం రోజుల నుండి (గుడ్డుదశ)ఈ పురుగును నివారించుకోవలసిన అవసరం ఉందని వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు అన్నారు. పాచిపెంట మండలం మిర్తి వలస గ్రామంలో రైతులు మొక్కజొన్న పంటపై ఆశించే కత్తెర పురుగు గుడ్డు దశ నుండి నివారించడానికి పలు రకాల సూచనలు సలహాలు ఇచ్చారు.ఐదు శాతం వేప గింజల కషాయాన్ని పిచికారి చేయాలని వేప నూనె 5 మిల్లీ లీటర్లు ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలని తెలిపారు. నేలలో అన్ని రకాల పోషకాలు లభిస్తాయని వాటిని పంట వేసుకొనే దశలోనికి మార్చుకోవాల్సిన బాధ్యత రైతులoదరు తప్పనిసరిగా ఖరీఫ్ లో పచ్చరొట్ట నవధాన్య విత్తనాలు కలిగి ఉండాలని తెలిపారు. పంట మార్పిడి పాటిస్తూ తప్పనిసరిగా పటాస్ ఎరువును రెండుసార్లు విత్తనంతో పాటు ఒకసారి కంకి ఏర్పడే దశలో మరొకసారి తప్పనిసరిగా వేయాలని ఎకరానికి 15 కేజీలు ఒక్క దఫ్ఫా వేసుకోవాలని సూచించారు.అలాగే భూమిలో కరగని స్థితిలో ఉన్న పొటాషియం కరిగించి మొక్కకు అందించడానికి పొటాష్ రిలీజింగ్ బ్యాక్టీరియా రాయితీపై వ్యవసాయ శాఖ అందిస్తుందని ఎకరానికి ఖర్చు 100 రూపాయలు లోపే ఉంటుందని కాబట్టి రైతులందరూ తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో సర్పంచ్ ప్రతినిధి పోల్ నాయుడు గ్రామ వ్యవసాయ సహాయకులు దినేష్ కుమార్ పాల్గొన్నారు.

  • Related Posts

    పొర్లు కట్ట ప్రాంత వాసుల చిరకాల కోరిక నెరవేర్చిన రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ

    మన ధ్యాస , నెల్లూరు ,డిసెంబర్ 7: నెల్లూరు నగరం ,48వ డివిజన్ ప్రజల చిరకాల కోరికను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ నెరవేర్చారు.డివిజన్లో పర్యటించినప్పుడు స్థానిక ప్రజలు 40 ఏళ్లుగా ప్రహరీ గోడ ,…

    క్రైస్తవ పండుగలో ఆరాధన ఉండాలి……పులగర శోభనబాబు

    మన ధ్యాస ,తోటపల్లి గూడూరు , డిసెంబర్ 7:నెల్లూరు జిల్లా ,తోటపల్లి గూడూరు మండలం, కోడూరు బీచ్ దగ్గర లోని ముత్యాలతోపు గ్రామంలోని యేసు ప్రార్థన మందిరం నందు ఆదివారం జరిగిన ఆరాధన కూడిక లో ముఖ్య ప్రసంగీకులుగా పాస్టర్స్ పవర్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కాంగ్రెస్ లో చేరిక- జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    • By RAHEEM
    • December 8, 2025
    • 2 views
    కాంగ్రెస్ లో చేరిక- జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    ప్రజల సమస్యలకే ప్రాధాన్యం అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి తక్షణ సహాయం చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్.

    ప్రజల సమస్యలకే ప్రాధాన్యం అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి తక్షణ సహాయం చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్.

    పొర్లు కట్ట ప్రాంత వాసుల చిరకాల కోరిక నెరవేర్చిన రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ

    పొర్లు కట్ట ప్రాంత వాసుల చిరకాల కోరిక నెరవేర్చిన రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ

    క్రైస్తవ పండుగలో ఆరాధన ఉండాలి……పులగర శోభనబాబు

    క్రైస్తవ పండుగలో ఆరాధన ఉండాలి……పులగర శోభనబాబు

    నెల్లూరు రూరల్ లో పార్క్ నందు ఏర్పాటు చేస్తున్న సోలార్ లైట్స్ పనులు పర్యవేక్షించిన టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

    నెల్లూరు రూరల్ లో పార్క్ నందు ఏర్పాటు చేస్తున్న సోలార్ లైట్స్ పనులు పర్యవేక్షించిన టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

    అప్పన్న పరిస్థితి బాగోలేదంటేనే ఆరోజు సహాయం చేశా…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    అప్పన్న పరిస్థితి బాగోలేదంటేనే ఆరోజు సహాయం చేశా…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి