నెల్లూరులో ఓవెల్ స్కూల్ విద్యార్థులు సి.బి.ఎస్.ఇ( టెన్త్) 2024-25 ఫలితాలలో 100% ఉత్తీర్ణత

నెల్లూరు ,మన న్యూస్ ,మే 13: నెల్లూరు నగరం మాగుంట లేఔట్ లో ఉన్న ఓవెల్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు మంగళవారం విడుదల చేసిన సి.బి.ఎస్ ఈ టెన్త్ 2024-25 ఫలితాలలో మంచి మార్కులు సాధించడమే కాకుండా 100% ఉత్తీర్ణత సాధించారు.ఈ విద్యా సంస్థల చైర్మన్ వేణు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థని విద్యార్థులను అభినందించారు.పాఠశాల స్థాయి ఫలితాలలో పోలిశెట్టి హిమ శ్రీ 474 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచింది. షేక్ నేహా భాను 460 మార్కులతో ద్వితీయ స్థానం ,మామిడి కార్తీక్ 448 మార్కుల తో తృతీయ స్థానంలో నిలిచారు. 45 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు గాక అందులో 42 మంది ప్రధమ శ్రేణులు, ముగ్గురు ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు.: ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను మరియు వారి తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యం ఘనంగా సత్కరించింది . ఈ అభినందన కార్యక్రమానికి పాఠశాల చైర్మన్ ఆర్. వేణు, సీఈఓ ఆర్ ప్రమీల ,జిఎం మహాదేవన్ ఈడివి బాలు ,డీజీఎం శ్రీనివాసులు మరియు ప్రిన్సిపల్ వంశీకృష్ణ పాల్గొన్నారు.

  • Related Posts

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    ఉదయగిరి : (మన ద్యాస న్యూస్ ) : ప్రతినిధి నాగరాజు :///// ఉదయగిరి మండల కేంద్రం జి చెర్లోపల్లి గ్రామంలో బీసీ కులాలకు చెందిన కొంతమంది ఎస్సీ కాలనీలో జొరబడి స్థలాలను ఆక్రమించి వారిపై దాడులకు దారితీసి కులం పేరుతో…

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    అనంతపురం,సెప్టెంబర్ 10 : (మనద్యాస న్యూస్) ప్రతినిధి : నాగరాజు ://///// రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు పూర్తయిన సందర్భంగా, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతో అనంతపురంలో బుధవారం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 4 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 5 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///