ఎస్ ఆర్ పురం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పోటీ కి పోటీ ఎక్కువే ప్రతిసారి ఎస్ఆర్ పురం మండలంలో కమ్మ సామాజిక వర్గానికే నా మండల అధ్యక్షుడు పదవులు ?బిసి లు, ఎస్సీలు అధ్యక్షులు పదవికి పనికిరారా ?

ఎస్ ఆర్ పురం, మన న్యూస్:- ఎస్ ఆర్ పురం మండలంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్ష పోటీకి నువ్వా నేనా అంటూ సై సై అంటూ ముందుకు దూసుకుపోతున్నట్లు సమాచారం… ఎస్ ఆర్ పురం మండల అధ్యక్ష పదవి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఎస్ఆర్ పురం మండలంలో మొదటిసారిగా హిమాచలపతి రెడ్డి మరల ప్రతిసారి కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే ఎస్ఆర్ పురం మండల అధ్యక్ష పదవి అనుభవిస్తున్నారు. అంటే ఎస్ఆర్ పురం మండలంలో మిగిలిన సామాజిక వర్గాలు మండల అధ్యక్షు పోటీకి పనికిరారా ?? అంటూ ఎస్ ఆర్ పురం మండలంలో బీసీలు, ఎస్సీలు మైనారిటీలు చర్చించుకుంటున్నారు .. ఎస్ ఆర్ పురం మండలంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడుగా ఉండే నాయకుడు తెలుగుదేశం పార్టీలో కార్యకర్తకు నాయకులకు మంచి జరిగినా చెడు జరిగినా వారిని పలకరించి చేదోడు వాదోడుగా ఉండే సమర్థవంతమైన నాయకుడు అయితేనే ఎస్ఆర్ పురం మండల పార్టీ అధ్యక్షుడిగా నియామకానికి అర్హుడు అలా లేకుండా వారికి నచ్చినట్లు వారికి అనుకూలంగా ఉన్న వాళ్లకు వత్తాసు పలికే నాయకుడు మాకు అవసరం లేదు అంటూ ఎస్ ఆర్ పురం మండల తెలుగుదేశం నాయకులు చర్చించుకుంటున్నారు. ఎస్ ఆర్ పురం మండల పార్టీ అధ్యక్షుడు పోటీకి గంధమనేని రాజశేఖర్ నాయుడు, గంధమనేని జయశంకర్ నాయుడు, గుత్తా వేమన నాయుడు బి కే ఎన్ మునివర్ధనాయుడు, సాఫ్ట్వేర్ బాలు, కే యం రవి ,పైనేని మురళి, ఎస్ ఆర్ పురం టిడిపి మండల అధ్యక్షుడు పోటీకి ఆశావాహులుగా పోటీ పడుతున్నారు. ఈసారి ప్రభుత్వ విప్ జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ సహకారంతో ఎస్ఆర్ పురం మండల అధ్యక్ష పదవి ఎవరికి వరించనుందో ??? కమ్మవారికి వరిస్తుందో లేకుండా బీసీలకు ఎస్సీలకు మైనారిటీలకు అధ్యక్ష పదవి వరిస్తుందో వేచి చూడాలి మరి?..

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 2 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..