పంట వ్యర్ధాలను తగుల పెట్టవద్దు – వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు

మన న్యూస్ సాలూరు ఏప్రిల్ 21:= పంట వ్యర్ధాలను తగులు పెట్టకుండా రోటవేటర్ సహాయంతో నేలలో కలుపుకున్నట్లయితే సేంద్రియ కర్బన శాతం పెరుగుతుందని తగుల పెట్టడం వలన భూమి వేడెక్కి మట్టి కణాలు నశించిపోతాయని వాతావరణం కాలుష్యం పెరుగుతుందని వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు అన్నారు.సరైయవలస రెట్లపాడు గ్రామాలలో పంటలను పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు మొక్కజొన్న వ్యర్ధాలను పొలాల్లో కాలుస్తున్నారని మొక్కజొన్న కాడ మరియు పొట్టు లో అనేక పోషక నిల్వలు ఉంటాయని వీటిని భూమిలో కలుపుకోవాలి కానీ కాల్చకూడదని సూచించారు. పశువుల గెత్తము ను సరియైన పద్ధతిలో నేలలో కలపాలి,రైతులు పశువుల పెంట తీసుకువెళ్లి పొలాలలో కుప్పలుగా పోసి అనేక రోజులు నేలలో కలపకుండా విడిచి పెడుతున్నారని దీనివలన పశువుల పెంటగా ఉన్న పోషకాలు చాలావరకు ఎండ వేడిమి కి నశించిపోతాయని కాబట్టి పశువుల పెంటను పొలానికి తోలిన వెంటనే నేలలో కలిగి ఉండాలని కోరారు పశువుల పెంట కలిగి ఉండడం ద్వారా పంట వ్యర్ధాలను నేలలో కలపడం ద్వారా భూమి లోపలి వాతావరణం మెరుగుపడుతుందని రసాయన ఎరువుల మీద ఆధారపడడం తగ్గడమే కాకుండా వేసిన రసాయన ఎరువులు కూడా పంటకు బాగా అందుతుందని దీనివల్ల దిగబడలు బాగా పెరుగుతాయి అని తెలిపారు అనంతరం నవధాన్య విత్తనాలను రైతులతో చెల్లించారు చిరు సంచులలో ఉన్న మినుము రకం విబిఎన్ 8 రకాన్ని పరిశీలించారు ఈ కార్యక్రమంలో ఎల్ వన్ సిఆర్పి సూర్యారావు గ్రామ వ్యవసాయ సహాయకులు సాయి గణేష్ ఐసిఆర్పి సుకరమ్మ రైతులు పాల్గొన్నారు.

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 2 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..