ఐ. ఐ. టి – జె.ఇ.ఇ (మెయిన్ 2025 ) ఫలితాల్లో జాతీయస్థాయిలో 274 ర్యాంక్ సాధించిన కృష్ణచైతన్య జూనియర్ కళాశాల విద్యార్థి నిర్మల్ తేజాను అభినందించిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.

మనన్యూస్,నెల్లూరు:నెల్లూరు లో నేడు విడుదలైన ఐ. ఐ.టీ- జ జె.ఇ.ఇ (మెయిన్ 2025) ఫలితాల్లో జాతీయస్థాయిలో 274 ర్యాంక్ సాధించిన కృష్ణచైతన్య జూనియర్ కళాశాల విద్యార్థి నిర్మల్ తేజాను ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అభినందించారు.
ఈ సందర్భంగా విద్యార్థి నిర్మల్ తేజాకు మిఠాయిలు తినిపించి.. రాబోయే ఐఐటీ- జెఇఇ అడ్వాన్స్ ఫలితాల్లో కూడా.. సత్తా చాటాలని చంద్రశేఖర్ రెడ్డి ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డిమాట్లాడుతూ…….ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి వరకు చదువుకున్న నిర్మల్ తేజ ఐ ఐ టి -జెఇఇ ఫలితాల్లో జాతీయస్థాయిలో 274 వ ర్యాంక్ సాధించడం అభినందనీయమన్నారు.
ఒక నెల్లూరులోనే విద్యాసంస్థలు నిర్వహిస్తున్న కృష్ణ చైతన్య కళాశాల ఐఐటి- జెఇఇ ఫలితాల్లో జాతీయస్థాయిలో ర్యాంకులు సొంతం చేసుకోవడం అభినందనీయమన్నారు రాబోయే రోజుల్లో కృష్ణ చైతన్య కళాశాల ఐఐటి -జెఇఇ అడ్వాన్స్ ఫలితాల్లో కూడా విజయకేతనం ఎగరవేయాలని ఆకాంక్షించారు.
ఇంతటి అద్భుతమైన ఫలితాలు సొంతం చేసుకోవడానికి కృష్ణ చైతన్య కళాశాల నిర్వహిస్తున్న ఎలైట్ ప్రోగ్రామే కారణమని విద్యార్థి నిర్మల్ తేజ తెలిపారు
అద్భుతమైన ఫలితాలకు కారణమైన.. కళాశాల సిబ్బందిని.. విద్యార్థి తల్లిదండ్రులు చంద్రశేఖర్ రెడ్డి అభినందించారు.
నిర్మల్ తేజ చెల్లించిన .. లక్ష రూపాయల ఫీజు చెక్కును.. కృష్ణ చైతన్య కళాశాల చైర్మన్ కృష్ణ రెడ్డి మరియు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తల్లిదండ్రులకు అందజేయడం జరిగింది.

  • Related Posts

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..