ఏలేశ్వరంలో కోలాహలంగా రన్ ఫర్ జీసస్

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస్): నగర పంచాయతీలో రన్ ఫర్ జీసస్ శనివారం ఉదయం 6 గంటల నుంచి ఘనంగా నిర్వహించారు.మండలంలో ఉన్న క్రైస్తవ సంఘాలు రెండు వేలమంది పాల్గొన్నారు. బాలాజీ చౌక్ సెంటర్ నుంచి గవర్నమెంట్ హాస్పటల్ వరకు బిషప్ జోసఫ్ ఆండ్రూస్ జెండా ఊపి రన్ ఫర్ జీసస్ ప్రారంభించారు. తెల్లని వస్త్రాలు ధరించి, జెండాలు పట్టుకొని క్రీస్తు సమాధి గెలిచాడని ఉత్సాహంగా పరిగెత్తుకుని వెళ్లారు.

  • Related Posts

    నేడు విద్యుత్తు అంతరాయం—ఇంజనీర్ కుళ్లాయప్ప.

    కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: ఏప్రిల్ 28: బద్వేల్ 132 కెవి సబ్ స్టేషన్ లో మరమ్మత్తుల కారణంగా సోమవారం సాయంకాలం 3.00 ల నుండి 06.30 గo. ల వరకు బద్వేలు,గోపవరం, అట్లూరు మరియు B. మట్టం మండలాలలో…

    జలదంకి మండలం కమ్మవారిపాలెం లో గ్రామ కమిటీలు ఎన్నిక,,, ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే కాకర్ల సురేష్….!!

    జలదంకి, మన న్యూస్ : జలదంకి మండలం కమ్మవారి పాలెం గ్రామంలో ఆదివారం టిడిపి గ్రామ కమిటీలను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ హాజరయ్యారు. మండలం మరియు గ్రామ నాయకుల సమక్షంలో ఎమ్మెల్యే శ్రీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నేడు విద్యుత్తు అంతరాయం—ఇంజనీర్ కుళ్లాయప్ప.

    నేడు విద్యుత్తు అంతరాయం—ఇంజనీర్ కుళ్లాయప్ప.

    జలదంకి మండలం కమ్మవారిపాలెం లో గ్రామ కమిటీలు ఎన్నిక,,, ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే కాకర్ల సురేష్….!!

    జలదంకి మండలం కమ్మవారిపాలెం లో గ్రామ కమిటీలు ఎన్నిక,,, ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే కాకర్ల సురేష్….!!

    టిడిపి సీనియర్ నేత ముందలకు మోహన్ రావుకు లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు ..

    టిడిపి సీనియర్ నేత ముందలకు మోహన్ రావుకు లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు ..

    ముఫ్ఫై ఏళ్ల గడిచిన వారి స్నేహాం పదిలం…

    • By APUROOP
    • April 27, 2025
    • 6 views
    ముఫ్ఫై ఏళ్ల గడిచిన వారి స్నేహాం పదిలం…

    భారీ గాలులకు అనేక చోట్ల నెలకొరిగిన చెట్లు, కూలిన ఇంటి పై కప్పులు….

    భారీ గాలులకు అనేక చోట్ల నెలకొరిగిన చెట్లు, కూలిన ఇంటి పై కప్పులు….

    పిడుగుపాటుకు ఇద్దరు వ్యక్తులు మృతి

    పిడుగుపాటుకు ఇద్దరు వ్యక్తులు మృతి