సీఎం చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేసిన మండల తెలుగుదేశం పార్టీ మాదిగలు

మన న్యూస్ సింగరాయకొండ:-

సింగరాయకొండ మండలంలోని తెలుగుదేశం పార్టీ మండల మాదిగ తెలుగుదేశం నాయకులు ఈరోజు పార్టీ కార్యాలయం నందు సమావేశమై మాదిగల స్థిర కాల స్వప్న 30 సంవత్సరాల కళ అయినటువంటి ఎస్సీ వర్గీకరణ ను సాధించినందుకు గౌరవనీయులైన ముఖ్యమంత్రివర్యులు లకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగినది
మండల నాయకులు మాట్లాడుతూ ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు వర్గీకరణను విభజించి మాదిగలకు నేను నేను పెద్దన్నను అవుతానని మాట ఇచ్చి నా కోటమే ప్రభుత్వం ఏర్పడిన కేవలం 10 నెలలు కాలంలోనే ఆర్డినెన్స్ రూపంలో ఎస్సీ వర్గీకరణ చేసినందుకు ప్రధానమంత్రి మోడీ గారికి ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు గారికి మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మరియు రాష్ట్ర బిజెపి నాయకులకు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగినది

ముఖ్యంగా ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు కొండపి శాసనసభ్యులు గౌరవ శ్రీ డాక్టర్ డోలా బాల
వీరాంజనేయ స్వామి గారికి మరియు మరి టైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య గారికి మరియు సింగరాయకొండ మండల తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేయడం జరిగినది

ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ ఎస్సీ నాయకులు పోతురాజు గర్నెపూడి సుబ్రహ్మణ్యం పొనుగోటి శ్రీహరి ఐ టి డి పి మంచు మాలకొండయ్య రావినూతల ఏడుకొండలు తాడిపర్తి ప్రసాదు రావినూతల శీను శ్రీనివాసులు చిన్న కొండయ్య మనం నరేష్ గౌడ్ పేరు కిషోర్ రావినూతల జయ కుమార్ డొక్కా కిషోర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

  • Related Posts

    పదవ తరగతి పరీక్షల్లో ప్రతిభను కనబరిచిన కొంకిపూడి నిఖిల శ్రీ..

    శంఖవరం మన న్యూస్ (అపురూప్):ఆంధ్రాలో 10వ తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ సారి చాలా మంది విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచి చరిత్ర సృష్టించారు.చదువుకునే రోజుల్లో 10వ తరగతి చాలా ముఖ్యమైనది. అందుకే విద్యార్థులు విద్యాసంవత్సరం మెుదటి నుంచే సన్నద్ధం…

    మండల స్థాయి లో ప్రధమ ద్వితీయ స్థానాలు సాధించిన శ్రీ విద్యానికేతన్ హై స్కూల్ విద్యార్థులు

    మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలం మూలగుంటపాడు లోని శ్రీ విద్యానికేతన్ విద్యార్థులు పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ చాటి మండల స్థాయిలో మొదటి స్థానం తూపిరి వైష్ణవి 595 మార్కులు, ద్వితీయ స్థానం పి. రేవంత్ రెడ్డి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    భూమికి రైతుకు ఉన్న బంధమే భూభారతి – ధరణితో సాధ్యం కాని భూ సమస్యలను భూ భారతి ద్వారా పరిష్కరించుకోవచ్చు – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి.

    భూమికి రైతుకు ఉన్న బంధమే భూభారతి – ధరణితో సాధ్యం కాని భూ సమస్యలను భూ భారతి ద్వారా పరిష్కరించుకోవచ్చు – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి.

    జమ్మూకాశ్మీర్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కావలికి చెందిన మధుసూదన్ పార్థివ దేహాన్ని మోసి , నివాళులు అర్పించిన కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి

    జమ్మూకాశ్మీర్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కావలికి చెందిన మధుసూదన్ పార్థివ దేహాన్ని మోసి , నివాళులు అర్పించిన కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి

    కాశ్మీర్ ఉగ్రవాదుల కాలుపులో ప్రాణాలు వదిలిన మధుసూదన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే దగు మాటి కృష్ణారెడ్డి, కలెక్టర్ ఆనంద్

    కాశ్మీర్ ఉగ్రవాదుల కాలుపులో ప్రాణాలు వదిలిన మధుసూదన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే దగు మాటి కృష్ణారెడ్డి, కలెక్టర్ ఆనంద్

    మంత్రి నారా లోకేష్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలకు మహర్ధశ…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మంత్రి నారా లోకేష్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలకు మహర్ధశ…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    స్టేట్‌ ర్యాంకర్‌కు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందన

    స్టేట్‌ ర్యాంకర్‌కు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందన

    విద్యార్థినికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందనలు

    విద్యార్థినికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందనలు