పార్టీ బలోపేతానికి కృషి చేయండి: జిల్లా బిజెపి అధ్యక్షుడు

వెదురుకుప్పం, మన న్యూస్ ఏప్రిల్ 11 : రానున్న స్థానిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి బిజెపి నాయకులు కార్యకర్తలు తమ వంతు కృషి చేయాలని జిల్లా బిజెపి అధ్యక్షుడు జగదీష్ నాయుడు పిలుపునిచ్చారు. శుక్రవారం వెదురుకుప్ప మండలం తిరుమలయ్య పల్లి పంచాయతీలో భారతీయ జనతా పార్టీ మండల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి అధ్యక్షుడు మాట్లాడుతూ పార్టీ ఆదేశాలు మేరకు స్థానిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు తెలియజేసి పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు. అనంతరం పార్టీ యొక్క స్థితిగతుల గురించి నాయకులు కార్యకర్తలతో జిల్లా అధ్యక్షుడు చర్చించారు. అక్కడ జరిగిన కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర కౌన్సిలింగ్ నెంబర్ బోడి రెడ్డి హనుమంత రెడ్డి మండల ఉపాధ్యక్షులు సోమశేఖర్ రాజు కార్యవర్గ సభ్యులు సుబ్రహ్మణ్యం రెడ్డి రాజేంద్రరెడ్డి సీనియర్ నాయకులు చెంగారెడ్డి,విజయభాస్కర్ రెడ్డి ఎస్టీ మోక్ష మండల అధ్యక్షులు శేఖర్, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారుప్రతిభ కనపరిచిన విద్యార్థికి పారితోషకం అందిస్తాం : బిజెపి మండల అధ్యక్షులు వెదురుకుప్పం ఏప్రిల్ 11: 2024 – 25వ విద్యాసంవత్సరానికి సంబంధించి పదవ తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కుల సాధించిన మండల స్థాయి విద్యార్థినీ విద్యార్థుల్లో ఒకరికి పదివేల రూపాయలు ప్రోత్సాహ నగదును అందించనున్నట్లు వెదురుకుప్పం మండల బిజెపి అధ్యక్షుడు బోడి రెడ్డి అశోక్ రెడ్డి తెలిపారు. ఈ నగదును వెదురుకుప్పం మండల విద్యాశాఖ ద్వారా అందిస్తామని ఆయన తెలియజేశారు.

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..