వరికుంటపాడులో కూలీల దగ్గర్నుంచి నిలువెత్తుడు దోపిడీ చేస్తున్న ఉపాధి హామీ సిబ్బంది.

వరికుంటపాడు మన న్యూస్ :

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పేదలకు కడుపు నింపటానికి ఎంతో ఉన్నతమైన ఆశయంతో మొదలుపెట్టిన కేంద్ర ప్రభుత్వం , ఆ దిశగా తక్షణ చర్యలు చేపట్టడంలో రాష్ట్రాలు విఫలమవుతున్నాయి. ఉదయగిరి నియోజకవర్గం లోని వరికుంటపాడు మండలంలో ఉపాధి హామీ పనులలో భారీ అవినీతి జరుగుతున్న అధికారులు పట్టించుకోకపోవడానికి ఏ అధికారి ముందుకు రావటం లేదు…?ముడుపులు ఎంత భారీ మొత్తంలో అందుతున్నాయి అని ప్రజలు చర్చించుకుంటున్నారు..? ఫీల్డ్ అసిస్టెంట్లు,
టి ఏ లు ,ఈ సీలు ,సి ఓ లు, ఏపీఓ లు ప్రతి ఒక్కరూ సామాన్యుడి నుండి దోచుకుంటూ దాచుకుంటున్నారు. వారానికి 100 రూపాయలు ఇస్తేనే మస్టర్లు వేస్తున్నారని స్వయంగా కూలీల చెబుతున్న పట్టించుకోని, ఉన్నతాధికారులు. వారి వాటా పోగొట్టుకోలేక చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రతివారం 100 రూపాయలు ఇవ్వకపోతే మాకు మస్టర్లు వేయడం లేదని, పనికి వెళ్లినా కూడా, తగిన కూలీలు రావటం లేదని, కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుబాటులో ఉండి పని చేసిన వాళ్లకి మస్టర్లు వేయకుండా,ఏకంగా ఇక్కడలేని మనుషుల మస్టర్లు వేసినా,ఆఖరికి ఎక్కడో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకుంటున్నా వారికి మస్టర్లు వేసి,జెసిబి లు ఉపయోగించి పనులు చేయినచ్చి ఉపాధి కూలీలను నిర్వహించినట్లు లెక్కలు చూపుతున్న అధికారులకు ఏమి పట్టడం లేదు…?వరికుంటపాడు మండలంలో ఉపాధి హామీ పనులలో సిబ్బంది చేతివాటం లక్షల్లో ఉందనేది జగమెరిగిన సత్యం.కూలీలు ఏదైనా నోరు తెరిసి నిజం చెప్తే వాళ్లను ఫీల్డ్ అసిస్టెంట్ బెదిరింపులకు గురి చేస్తున్నాడు,ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు ఉపాధి కూలీలు కోరుతున్నారు.

  • Related Posts

    నెల్లూరు ,బృందావనంలో రాష్ట్రమంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా పోనిక్స్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం

    మన న్యూస్, నెల్లూరు :నెల్లూరు బృందావనంలో ఫోనిక్స్ స్పెషాలిటీ హాస్పిటల్ ను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ ఆదివారం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. ముందుగా హాస్పిటల్ లో జ్యోతి ప్రజ్వలన…

    జగన్ రెడ్డి క్షణం క్షమాపణ చెప్పాల్సిందే ……తెలుగుదేశం తెలుగు మహిళా విభాగం

    మన న్యూస్, నెల్లూరు:* మహిళలను కించపరిచే మాటలు మానకుంటే నాలుకలు తెగకోస్తాం.- నెల్లూరులో భారీ నిరసన ర్యాలీ నిర్వహించిన తెలుగు మహిళలు.- అమరావతిని వేశ్యల రాజధానిగా అభివర్ణించడంపై మహిళల మండిపాటు .- నల్ల చీరలు ధరించి కదం తొక్కిన మహిళామణులు .-…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నెల్లూరు ,బృందావనంలో రాష్ట్రమంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా పోనిక్స్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం

    నెల్లూరు ,బృందావనంలో రాష్ట్రమంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా పోనిక్స్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం

    జగన్ రెడ్డి క్షణం క్షమాపణ చెప్పాల్సిందే ……తెలుగుదేశం తెలుగు మహిళా విభాగం

    జగన్ రెడ్డి క్షణం క్షమాపణ చెప్పాల్సిందే ……తెలుగుదేశం తెలుగు మహిళా విభాగం

    నెల్లూరు రాజకీయ ముఖ చిత్రంలో ఆనం వెంకటరెడ్డి జరిగిన ముద్ర

    నెల్లూరు రాజకీయ ముఖ చిత్రంలో ఆనం వెంకటరెడ్డి జరిగిన ముద్ర

    ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ ,మాజీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ లతో కలిసి కాకాణి గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాణి పూజిత ని పరామర్శించిన……ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.

    ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ ,మాజీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ లతో కలిసి  కాకాణి  గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాణి పూజిత ని పరామర్శించిన……ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.

    నెల్లూరు జిల్లా ,మనుబోలులో లోటస్ స్కూల్ వ్యాలీ ప్రారంభించిన సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

    నెల్లూరు జిల్లా ,మనుబోలులో లోటస్ స్కూల్ వ్యాలీ  ప్రారంభించిన సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

    కలిగిరి ఎమ్మార్వో ఆఫీస్ సెంటర్ నందు ఆంజనేయ స్వామి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ…!!!

    కలిగిరి ఎమ్మార్వో ఆఫీస్ సెంటర్ నందు ఆంజనేయ స్వామి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ…!!!