గిరిజన ప్రాంతాల్లో రోడ్లు సదుపాయాలు కల్పించాలి,

మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కోరిన గిరిజనులు,

మనన్యూస్,పార్వతిపురం:మన్యం జిల్లా పాచిపెంట మండలంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని రహదారులు పూర్తిస్థాయిలో ఏజెన్సీ ప్రాంతంలో నిర్మాణం చేపట్టాలని కోరుతూ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో గుమ్మడి గూడ జంక్షన్ వద్ద గిరిజన యువత నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా ఆదివాసి గిరిజన సంఘం.నాయకులు గిన్నిపల్లి రాజు ఎర్రజన్ని చందర్రావు బోయిన వెంకట్రావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గిన్నిపల్లి రాజు మాట్లాడుతూ.గుమ్మడిగూడ బీటీ రోడ్ నుండి తాటి మాను సరి వరకు రహదారి నిర్మాణం చేపట్టాలని. దిగువ చింతలవలస నుండి కాకులు మామిడి వలస వరకు రోడ్డు వెయ్యాలని.కటారి కోట బీటీ రోడ్డు నుండి గ్రామం వరకు రోడ్డు వేయాలని. కోరుతూ ప్రభుత్వం అధికారులు స్పందించి రహదారుల పైన ప్రత్యేక శ్రద్ధ నిర్వహించాలని కోరారు. విద్య వైద్యం ప్రజలకు అందుబాటులో ఉండాలంటే రహదారులు పూర్తిస్థాయిలో నిర్మాణం చేపట్టాలనికోరారు. ఎగువ చింతలవలస నుంచి దిగువ చింతలవలస వరకు రహదారి నిర్మాణం చేపట్టాలని.దిగు చింతలవలస ఎగువ చింతలవలస గ్రామాల నుండి గుమ్మడి గూడ గ్రామంలో పాఠశాలకు రావాలంటే మూడు కిలోమీటర్లు చొప్పున నడిసి రావలసిన పరిస్థితి ఉందని వెంటనే రహదారి నిర్మాణం పూర్తి చేసి గిరిజనులను ఆదుకోవాలని అన్నారు.ఈ సందర్భంగా వీరికి మద్దతుగా. సిపిఎం నాయకులు కోరాడ ఈశ్వరరావు మాట్లాడుతూ.ఏజెన్సీ హిల్ టాప్ గిరిగిన ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో అధికారులు సర్వేలు జరిపి రహదారులు సమస్య లేకుండా అన్ని గిరిజన ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో రహదారి నిర్మాణం చేపట్టాలని కోరారు. రహదారులు త్రాగునీటి సమస్యపై ప్రత్యేక శ్రద్ధ అధికారులు చేపట్టాలని కోరారు. పాచిపెంట మండలం గుమ్మడి గూడ జంక్షన్ వద్ద ఆదివాసి గిరిజన సంఘం పాచి పెంట మండలంనాయకులు గిన్నిపల్లి రాజు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది.

  • Related Posts

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    చిత్తూరు, మన ధ్యాస అక్టోబర్ 28: ‎రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు యర్రాపురెడ్డి సురేంద్ర రెడ్డి ఆదేశాల మేరకు పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలానికి చెందిన పి కమలాపతి రెడ్డి ని చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా, అలాగే తవణంపల్లె…

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?

    ఉదయగిరి, అక్టోబర్ 27 :(మన ధ్యాస న్యూస్)://ఉదయగిరి మండల కేంద్రంలోని స్థానిక ఇందిరానగర్ కాలనీలో గత కొంతకాలం నుండి రోడ్డు పక్కనే చెత్తా చెదారం పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోందని దారిన వెళ్లే ప్రజలు అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఇతర రాష్ట్రాల సన్నధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూడాలి…అదనపు కలెక్టర్ విక్టర్

    • By RAHEEM
    • October 29, 2025
    • 2 views
    ఇతర రాష్ట్రాల సన్నధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూడాలి…అదనపు కలెక్టర్ విక్టర్

    రాజకీయ ప్రతినిధులకు ఎన్నికలపై శిక్షణ..జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వి. విక్టర్

    • By RAHEEM
    • October 29, 2025
    • 4 views
    రాజకీయ ప్రతినిధులకు ఎన్నికలపై శిక్షణ..జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వి. విక్టర్

    నిజాంసాగర్ ఎంపీడీవోగా డీ. శివ కృష్ణ బాధ్యతలు స్వీకరణ…

    • By RAHEEM
    • October 29, 2025
    • 3 views
    నిజాంసాగర్ ఎంపీడీవోగా డీ. శివ కృష్ణ బాధ్యతలు స్వీకరణ…

    ఇందిరమ్మ ఇండ్లను త్వరితగతిన పూర్తిచేయాలి—ప్రత్యేక అధికారి అరుణ

    • By RAHEEM
    • October 29, 2025
    • 4 views
    ఇందిరమ్మ ఇండ్లను త్వరితగతిన పూర్తిచేయాలి—ప్రత్యేక అధికారి అరుణ

    దాబా నిర్వహికుడిపై కేసు నమోదు…50 వేల జరిమానా..

    • By RAHEEM
    • October 29, 2025
    • 3 views
    దాబా నిర్వహికుడిపై కేసు నమోదు…50 వేల జరిమానా..

    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    • By RAHEEM
    • October 28, 2025
    • 8 views
    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్