విద్యార్థుల భూమిపైకి బుల్డోజర్లా..మూగజీవుల ప్రాణాలు తీస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం

ఖబర్దార్ రేవంత్ సర్కార్

హెచ్.సి.యు. భూముల జోలికొస్తే రాష్ట్ర ప్రభుత్వం పతనం తప్పదు

మనన్యూస్,కామారెడ్డి:జిల్లా కేంద్రంలో భారతీయ విద్యార్థి మోర్చా (BVM) విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది,ఈ సందర్భంగా భారతీయ విద్యార్థి మోర్చా BVM కామారెడ్డి జిల్లా అధ్యక్షులు అర్బాస్ ఖాన్ మాట్లాడుతూ
హెచ్.సి.యు. భూములను పెట్టుబడిదారులకు అప్పగించే ఆలోచనలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం విరమించుకోవాలి అని కోరారు. మరియు
హెచ్.సి.యు. విద్యార్థుల పట్ల అమానుషంగా వ్యవహరించి అక్రమ లాఠీ చార్జి, అరెస్టులకు పాల్పడిన పోలీసుల తీరు విద్యార్థుల భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకోవడం చాలా దుర్మార్గం.. అదేవిధంగా 1973 నుంచి హెచ్.సి.యు పరిధిలో ఉన్న భూమి రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి కారణంగా 2004 నుంచి ఒక్కసారిగా పాలకుల చేతుల్లోకి వెళ్ళింది. ఇప్పుడు ఈ 400 ఎకరాల భూమిని ముఖ్యమంత్రి కార్పొరేట్ శక్తులకు అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటూ అధికారంలోకి వచ్చి ఆ ఇందిరమ్మ ఇచ్చిన భూమినే బహిరంగ మార్కెట్లో అమ్ముతానని ప్రకటించటం దారుణమైన విషయం, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం భేషజాలకు పోకుండా తన నిర్ణయాన్ని ఉపసంహరించుకొని తొలి తెలంగాణ ఉద్యమానికి ప్రతీక అయిన హెచ్.సి.యూ భూమిని యధాతథంగా ఉంచి పర్యావరణ రక్షణ , మూగజీవాల ప్రాణాలు కాపాడే విషయంలో నిజాయితీని, నిబద్ధతను, చాటుకోవాలి అనీ కోరారు..విద్యార్థులు జోలికి కానీ యూనివర్సిటీ ల జోలికి వస్తే విద్యార్థులు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో గుణపాఠం తప్పదు అని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పెరుమాండ్ల బుల్లెట్, కృష్ణ, అశోక్ తదితరులు పాల్గొన్నారు..

  • Related Posts

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..