అయోధ్య రామ మందిర నమూనా ఎగ్జిబిషన్ ని ప్రారంభించిన నేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి
మన ధ్యాస, నెల్లూరు, ఏప్రిల్ 18 :నెల్లూరు అంటేనే ఒక వైభవం.. ఆ వైభవానికి మకుటంలా మన నగరంలో వెలిసింది ఈ అయోధ్య రామ మందిరం అని వేమి రెడ్డి పట్టా భి రామి రెడ్డి అన్నారు. నెల్లూరు నగరం, ఎన్…
నెల్లూరులో ఇండియన్ సిల్క్స్ గ్యాలరీ ఎగ్జి బిషన్ ఎక్స్పో ప్రారంభం
. మన ధ్యాస, నెల్లూరు, ఏప్రిల్ 18 : నెల్లూరు నగరంలోని స్థానిక మినీ బైపాస్ రోడ్డు ప్రాంతంలో ఉన్న జిపిఆర్ కళ్యాణమండపంలో శని వారం నిర్వాహకులు ఏర్పాటు చేయబడిన ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్పోను సందర్శించి ఆదరించాలని నెల్లూరు రూరల్…
అమర రాజా విద్యాలయం లో ఘనంగా దశాబ్ది ఉత్సవాలు
తవణంపల్లి, ఏప్రిల్ 18 మన ద్యాస నిరుపేద గ్రామీణ విద్యార్థిని విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో విద్యాభ్యాసాన్ని అందిస్తున్న తవణంపల్లి మండలం దిగువ మాఘం గ్రామంలోని అమరరాజా విద్యాలయం తన విద్యా ప్రస్థానంలో ఒక విశిష్ట మైలురాయిని చేరుకుంటూ, స్థాపనకు పదేళ్లు పూర్తి…
కలిగిరి మండలం తూర్పు మాల పాలెం గ్రామంలో ఘనంగా నిర్వహించిన పోషణ్ పక్వాడ కార్యక్రమo.
కలిగిరి ఏప్రిల్ 18 మాన న్యూస్ ప్రతినిధి నాగరాజు. కలిగిరి మండలంలో నాగసముద్రం సెక్టార్ చిన్న అన్నలూరు గ్రామం తూర్పు మాలపాలెం గ్రామంలో శుక్రవారం పోర్షన్ పక్వాడ్ కార్యక్రమాన్నీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఐసిడిఎస్ సూపర్వైజర్ సుజాత అనంతరం…
రైతులకు మామిడి కవర్లు పంపిణీ చేసినందుకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కలెక్టర్ కు ధన్యవాదాలు తెలిపిన రైతు నాయకులు.
బంగారుపాళ్యం, మన ధ్యాస,ఏప్రిల్ 17. బంగారుపాళ్యం మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ నందు శుక్రవారం రైతు నాయకులు సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ చిత్తూరు జిల్లా మామిడి రైతులకు 6.5 కోట్ల మామిడి కవర్ల పంపిణీకి సహకరించిన కలెక్టర్…
ఓటమి గెలుపుకు తొలిమెట్టు మాత్రమే విద్యార్థులు ధైర్యం కోల్పోవద్దు
(ఆర్టిఐ) ఫైట్ ఫర్ సోషియల్ జస్టిస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు జన్నావుల సురేంద్ర. బంగారుపాల్యం, మన ధ్యాస ,ఏప్రిల్ 17. రిపోర్టర్ కమల్ రెడ్డి (ఆర్టిఐ) ఫైట్ ఫర్ సోషియల్ జస్టిస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు జన్నావుల సురేంద్ర మాట్లాడుతూ, ఫెయిల్…
మామిడి కవర్ల పంపిణీపై కలెక్టర్ కు ధన్యవాదాలు తెలిపిన రైతు నాయకులు.
బంగారుపాళ్యం, మన ధ్యాస,ఏప్రిల్ 17 రిపోర్టర్ కమల్ రెడ్డి బంగారుపాళ్యం మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ నందు శుక్రవారం రైతు నాయకులు సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ చిత్తూరు జిల్లా మామిడి రైతులకు 6.5 కోట్ల మామిడి కవర్ల…
వైఎస్ఆర్సిపి ప్రచార విభాగం కార్యదర్శిగా యుగంధర్ రెడ్డి నియామకం
తిరుపతి, మన ధ్యాస, ఏప్రిల్ 17: శ్రీ రంగరాజపురం మండలం 49 కొత్తపల్లి మిట్ట గ్రామానికి చెందిన యుగంధర్ రెడ్డిని ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సిపి ప్రచార విభాగం కార్యదర్శిగా నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఈ…
కలిగిరి జిల్లా ప్రజా పరిషత్ పాఠశాల నందు ఘనంగా నిర్వహించిన మన బడి, జ్ఞానబాట,
కలిగిరి, ఏప్రిల్ 16, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు. గురువారం కలిగిరి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు ఆ పాఠశాల క్లస్టర్ ప్రధానోపాధ్యాయనీయురాలు శ్రీమతి V వి వెంకటలక్ష్మీశ్రీ ఆధ్వర్యంలో “మన బడి – జ్ఞానబాట” –…
సీబీఎస్సీ 10వ తరగతి ఫలితాల్లో అమరరాజా విద్యాలయం అత్యుత్తమ ప్రదర్శన
తవణంపల్లి, 16 ఏప్రిల్ మన ద్యాస చిత్తూరుజిల్లాపూతలపట్టు నియోజకవర్గంతవణంపల్లి మండలం, దిగువ మాఘం గ్రామంలోని అమరరాజా విద్యాలయం 2026 ఏప్రిల్ సీబీఎస్ఈ 10వ తరగతి బోర్డు ఫలితాల్లో విశేష ప్రతిభను కనబరిచి 100% ఉత్తీర్ణతను సాధించింది. ఈ ఫలితాలతో పాఠశాల ఉమ్మడి…