
కొండాపురం, ఆగస్టు 30, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ కొండాపురం మండలం కొమ్మి హరిజనవాడకు చెందిన పొంతగాని మోహన్–జ్యోతి దంపతుల కుమారుడు మదన్,,బండ్లమూడి మాల్యాద్రి-రజిత దంపతుల కుమార్తె నీరజ వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చెరుకూరి నవీన్.ఈ సందర్భంగా నూతన వధూవరులకు,శుభాకాంక్షలు,తెలుపుతూ,సుఖసంతోషాలతో,ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని ఆయన ఆకాంక్షిస్తూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమం లో కొమ్మి గ్రామ కమిటీ అధ్యక్షులు దేవినేని వెంకటసుబ్బయ్య, బూత్ ఇన్చార్జ్ శేషయ్య తదితరులు పాల్గొన్నారు.