కార్మికుల శ్రమను గౌరవిస్తూ, వారి హక్కుల కోసం చేసే పోరాటాన్ని గుర్తుచేస్తూ, ప్రపంచవ్యాప్తంగా మేడేను ఐక్యత దినంగా జరుపుకుంటారు.
ఈమే దినోత్సవం లేదా మే డే ప్రతి సంవత్సరం మే 1 వ తేదీన జరుపుకునే స్మారక దినం. ప్రజా శెలవుదినం. చాలా దేశాలలో మే దినం, అంతర్జాతీయ కార్మిక దినోత్సవం లేదా కార్మిక దినోత్సవంతో ఏకీభవిస్తాయి. ఇవి అన్నీ కూడా కార్మికుల పోరాటం, కార్మికుల ఐక్యతను గుర్తిస్తాయి. వారన్నారు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి సాయి మాట్లాడుతూ మే డే ప్రపంచ కార్మికులకు ఎంతో స్ఫూర్తినిస్తుందని మేడే స్ఫూర్తితో కార్మికులు పోరాటాలకు సిద్ధం కావాలని 44 లేబర్ చట్టాలను నాలుగు లేబర్ కోట్లుగా తీసుకువచ్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరుబాటికి సిద్ధం కావాలని ఎనిమిది గంటల పని విధానం అలాగే కనీస పనికి కనీస వేతనం మహిళలను రాత్రి పూట పని చేయించడం మానుకోవాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటాలకు దిగబడతామని వారన్నారు ఈ కార్యక్రమం రేణిగుంట గ్రామపంచాయతీ ఆఫీస్ నందు మరియు ఐ ఎం ఎఫ్ ఎల్ బేవరేజ్ గోడౌన్ నందు తారకరామ నగర్. అల్లిమెట్ట. నేతాజీ కాలనీ రేణిగుంట ముఠా సర్కిల్ బస్టాండు. అంబేద్కర్ సర్కిల్. మరియు పద్మా నగర్ లో చాలా ఘనంగా జరుపుకున్నారు ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి వైయస్ మణి ఏఐటియుసి మండల అధ్యక్ష కార్యదర్శులు డి రజాక్ వి కార్తీక్ భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్ష కార్యదర్శులు రసూల్ సెలవా మోహన్ రెడ్డి భాను తరుణ్ భాను పంచాయతీ కార్మికులు సుబ్బరాజు చంద్రకళ పద్మా నగర్ కార్మికులు అమ్ములు అమ్ములు శివగామి ఐఎంఎఫ్ఎల్ డిపో నాయకులు గురవయ్య చంద్రయ్య రవీంద్ర నేతాజీ కాలనీ శివకుమార్ ఆశీర్వాదం రాజేష్ తదితరులు పాల్గొన్నారు

