
బంగారుపాళ్యం సెప్టెంబర్ 20 మన ద్యాస
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలం బొమ్మాయిపల్లికి చెందిన శ్రీ ఇండస్ట్రీస్ అధినేత ఈశ్వర్ నాయుడు దంపతులు తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు తరిగొండ వెంగమాంబ నిత్య అన్నదాన సత్రంలో అన్నదానం అందించేందుకు 10లక్షల రూ చెక్కును ఇఓ ఎ.కె.సింఘాల్ కు అందించారు.