
బంగారుపాళ్యం సెప్టెంబర్ 17 మన ద్యాస
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన వివిధ కేసుల్లో పట్టుబడిన 13 ద్విచక్ర వాహనాలను మండల మెజిస్ట్రేట్ బాబు రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో వాహనాలను వేలం వేయడం జరిగింది.ఇందులో రోడ్డు వే కలిగిన ఒక ద్విచక్ర వాహనం నిలిచిపోగా 12 ద్విచక్ర వాహనాలను వేలం వేయగా జీఎస్టీ తో కలిపి 1,51,000 రూపాయలు ప్రభుత్వ ట్రెజరీ ఆఫీసులో జమ చేయడం జరుగుతుందని సీఐ కత్తి శ్రీనివాసులు తెలిపారు.
