గూడూరు, మన ధ్యాస: గూడూరు పట్టణంలో వినాయక చవితి పండుగ సందర్భంగా పలు ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన గణనాథుడిని ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ దర్శించి పూజలు నిర్వహించారు కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు అలాగే బీసీ కాలనీ సమీపంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ కార్యక్రమంలో రహీం, ఇజ్రాయిల్, రమేష్,తదితరులు పాల్గొన్నారు .