మనన్యూస్ -ఇబ్రహీంపట్నం
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం
మంగళ్ పల్లినుండి ఇబ్రహీంపట్నం వెళ్లే దారిలో
శ్రీ ఇందు ఇన్స్టిట్యూషన్ ఎదురుగా గంజి నవీన్,పిల్లి రాఘవేంద్ర, నేతృత్వంలో ఏర్పాటు చేయబడిన టీ 24 అవర్స్ ను బంధుమిత్రుల సమక్షంలో మనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓపెనింగ్ ఆఫర్ గా ఈ రోజు కేవలం 1 రూ.కి టీ అందిస్తున్నామని, తమ దగ్గర అన్ని రకాల టీ లతో పాటు బెల్లం చాయ్ స్పెషల్ గా లభిస్తుంది అన్నారు. ఈ బెల్లం చాయ్ వలన అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో టీ 24 అవర్స్ ఫ్రాంచైజ్ ఓనర్ రఘు,
పిల్లి వెంకటేష్, పిల్లి శ్రీనివాస్, గంజి భాస్కర్, కుటుంబ సభ్యులు, స్నేహితులు తదితరులు పాల్గొన్నారు.