గూడూరు, మన న్యూస్:- తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ని కార్యాలయం నందు కలిశారు కొన్ని విషయాలపై ఆయన కలెక్టర్ తో చర్చించారు. స్కూల్స్ మెర్జింగ్ వలన నియోజకవర్గంలో కొన్ని గ్రామాలలో విద్యార్థులు దూరప్రాంతాలకు వెళ్ళలేక ఇబ్బందులో ఎదుర్కొంటున్నారని విద్యార్థుల తల్లి తండ్రులు, ప్రజా ప్రతినిధులు వచ్చి విజ్ఞప్తి చేస్తున్నారని కావున కొన్ని స్కూల్స్ కి మినహాయింపు ఇచ్చే విధముగా చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేసిన గూడూరు ఎమ్మెల్యే
డాక్టర్ పాశిం సునీల్ కుమార్ .