గూడూరు, మన న్యూస్:- చిల్లకూరు పోలీస్ స్టేషన్ కి కూత వేటు దూరంలో వడ్డీ కండ్రిగ ప్రాంతంలో అచ్చి ప్రవీణ్(27)అనే రౌడీషీటర్ దారుణ హత్యకు గురైనాడు. హత్య చేసి చిల్లకూరు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన నిందితుడు బండారు మణి. పాత కక్షలే కారణం అని చెబుతున్న గ్రామస్తులు..
పరారిలో మరో ఇద్దరు నిందితులు. సంఘటన స్థలాన్ని చేరుకుని విచారణ చేపడుతున్న చిల్లకూరు పోలీసులు.