మన న్యూస్,తిరుపతి, : తిరుపతి పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు ను రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, రాష్ట్ర పంచాయతీరాజ్ చాంబర్ ఉపాధ్యక్షులు సింగంశెట్టి సుబ్బరాయుడు ఆదివారం శాలువతో ఘనంగా సత్కరించారు. అనంతరం మంత్రికి శ్రీవారి ప్రసాదాలతో పాటు చిత్రపటాన్ని అందజేశారు.