పాలసముద్రం, మన న్యూస్.. కూటమి ప్రభుత్వం సుపరిపాలన కు ఏడాది పై పాలసముద్రం మండలంలో టిడిపి సీనియర్ నాయకుడు తాళ్లూరి శివ నాయుడు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా తాళ్లూరి శివ నాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఇంటికి ప్రగతిని సంక్షేమాన్ని అందించాలని చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని తెలిపారు అలాగే దేశంలోనే మన రాష్ట్రాన్ని ప్రగతి పూర్వక రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారుఈ కార్యక్రమంలో మణి నాయుడు రోసి నాయుడు, బాలాజీ శేఖర్ రాజు , సాంబ,అరుణ్ నాదన్ నీరజాక్షులు రమేష్ యాదవ్ నవీన్ హరి విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.