Mana News ,వెదురుకుప్పం: - తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ.శ్రీ.నారా చంద్రబాబు నాయుడు మరియు గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డా.వి.యం థామస్ ఆదేశాలు మేరకు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కొరకు ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నల్లవెంగనపల్లి పంచాయతీలో టిడిపి మండల అధ్యక్షులు కే.లోకనాథరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో టిడిపి మాజీ జిల్లా కార్యదర్శి మండల క్లస్టర్ ఇంచార్జీ మోహన్ మురళి,క్లస్టర్ ఇన్చార్జి చంగల్రయులు రెడ్డి, నియోజకవర్గ టిఎన్టిసి అధ్యక్షులు గాలి.బాబు నాయుడు, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు వరప్రసాద్, సర్పంచ్ శ్రీనాథరెడ్డి, బూత్ కమిటీ కన్వీనర్ రాజేంద్ర,నియోజకవర్గ తెలుగు యువత ఉపాధ్యక్షులు సుధాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ బాబురెడ్డి, వెంకటాద్రి నాయుడు,దామోదర్ రెడ్డి,మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు