మన న్యూస్, కోవూరు : నెల్లూరు లోని ది తెలుగు సెకెండ్ బాపిస్ట్ చర్చ్ లో, శనివారం సాయంత్రం జరిగిన తెలుగుదేశం పార్టీ కార్యాలయ కార్యదర్శి డాక్టర్ ఊరందూరు సురేంద్ర బాబు షష్టిపూర్తి కార్యక్రమంలో పాల్గొని, వారి దంపతులకు నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వేంకటేశ్వర రెడ్డి శుభాకాంక్షలు తెలియచేశారు.టీడీపీ బీసీ సాధికారిక సమితి రాష్ట్ర కన్వీనర్ పి యల్ రావు, అగ్నికుల క్షత్రియ రాష్ట్ర డైరెక్టర్ కంచి జ్ఞానేంద్ర, ఐ టి డి పి నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు షేక్ రసూల్, బీసీ సెల్ నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వరికుంట్ల సురేష్ ( రాజా )తదితరులు కూడా ఈ సందర్భంగా సురేంద్ర బాబు దంపతులకు శుభాకాంక్షలు తెలియచేశారు.