బాలాపూర్. మన న్యూస్ :- మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాలాపూర్ X రోడ్, మిధాని రోడ్ బాలాపూర్ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన ఖుషీ చిల్డ్రన్ హాస్పిటల్ ను ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించిన మాజీ మంత్రివర్యులు మహేశ్వరం నియోజకవర్గం శాసనసభ్యురాలు పి.సబితా ఇంద్రారెడ్డి హాస్పిటల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో
బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీర్పేట్ మున్సిపల్ కార్పోరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అర్కల కామేష్ రెడ్డి ,మాజీ కార్పొరేటర్లు భూపాల్ రెడ్డి ,సుద్దాల లావణ్య బీరప్ప,బొక్క రాజేందర్ రెడ్డి,అనిల్ యాదవ్,రాజ్కుమార్ ,శ్రీను నాయక్ , బుపేష్ గౌడ్ ,పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి ,షేర్ రామన్,మహిళా అధ్యక్షురాలు సునీతా గారు,నవీన్ తదితరులు పాల్గొన్నారు.