ఎస్ఆర్ పురం ,మన న్యూస్... తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్యం నాయుడు మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటు అని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ అన్నారు ఎస్ఆర్ పురం మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన టిడిపి సీనియర్ నాయకుడు బోడపాటి లోకనాథ నాయుడు సోదరుడు సుబ్రహ్మణ్యం నాయుడు గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉండడంతో ఇంటి వద్ద మృతి చెందారు ఈ సంఘటన తెలుసుకున్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ గొల్లపల్లి గ్రామానికి చేరుకొని సుబ్రహ్మణ్యం మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు అనంతరం బోడపాటి లోకనాథ నాయుడు ని వారి కుటుంబ సభ్యులనే ఓదార్చారు అలాగే సుబ్రహ్మణ్యం నాయుడు మృతదేహానికి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు గంధమనేని జయశంకర్ నాయుడు గంధమనేని రాజశేఖర్ నాయుడు మాజీ మండల అధ్యక్షుడు భాస్కర్ నాయుడు మాజీ ఎంపీటీసీ వేమన నాయుడు మాజీ మండల అధ్యక్షుడు రాజేందర్ నాయుడు బీసీ సెల్ అధ్యక్షుడు హేమాద్రి యాదవ్ మండల ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి,మాజీ సర్పంచ్ భూపతిరెడ్డి ఆనందరెడ్డి పుల్లూరు బాబు బెంగళూరు కమ్మ సంఘం నాయకులు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు నివాళులర్పించారు.