మన న్యూస్, వెదురుకుప్పం:తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు మరియు గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డా.వి.యం థామస్ గారి ఆదేశాలు మేరకు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కొరకు ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం వెదురుకుప్పం మండలం తిరుమలయ్యపల్లి పంచాయతీ రెడ్డిపల్లి గ్రామంలో ప్రారంభించిన మండల అధ్యక్షులు కే.లోకనాథరెడ్డి ఈ కార్యక్రమంలో మండల క్లస్టర్ ఇంచార్జీలు మోహన్ మురళి చంగల్రారెడ్డి రాష్ట్ర సంస్కృతిక విభాగ ప్రధాన కార్యదర్శి మునిచంద్రారెడ్డి, యూనిట్ ఇన్చార్జి బియ్యం రవి, పార్లమెంట్ యువత ఉపాధ్యక్షులు చంద్రబాబు రెడ్డి, రావిళ్ళ.దేవరాజులనాయుడు, మాజీ సర్పంచ్ మొగిలయ్య, బూత్ కమిటీ కన్వీనర్లు చిరంజీవి నాయుడు,శంకర్, రాజగోపాల్,ప్రేమకుమార్ రెడ్డి,గ్రామ కమిటీ అధ్యక్షుడు లోకనాథ్ రెడ్డి, నియోజకవర్గ టిఎన్టియుసి ఉపాధ్యక్షుడు గంగయ్య,యూనిట్ ఇన్చార్జి శ్రీరాములరెడ్డి,మండల కార్యదర్శి వెంకటేష్,శ్రీనాథరెడ్డి,నాదమునియుడు,వెంకటాద్రి నాయుడు,మనోహర్ నాయుడు,చంద్రారెడ్డి, నాగరత్నం,మురుగయ్య జై చంద్ర షన్మగం, గిరి, తదితరులు పాల్గొన్నారు