Mana News :- ఈ కార్యక్రమంలో మాజీ ధర్మకర్తలు మధు సాగర్,అంజి రెడ్డి,యాది రెడ్డి,సురేందర్ రెడ్డి,ఆలయ సిబ్బంది వెంకటయ్య పాల్గొన్నారు.అర్చకులు శంకర్ ప్రసాద్,అంబప్రసాద్,చంద్రకాంత్ శర్మ,ముత్యాల శర్మ సంతోష్ కుమార్,శ్రవణ్ దంపతులకు పూజలు జరిపించి ఆశీర్వచనం అందజేశారు