ఎడిటర్: యస్. చంద్రశేఖర్ || ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ || Aprilil 27, 2025, 7:28 pm
కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కి చేపల మాలతో అరుదైన సన్మానం
మనన్యూస్,కోవూరు:మత్స్యకారులసేవలో” కార్యక్రమంలో భాగంగా విడవలూరు మండలం ఊటుకూరు పెద్దపాళెం గ్రామానికి ఆదివారం విచ్చేసిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కి స్థానిక గంగపుత్రులు చేపల మాల వేసి అభిమానం చాటుకున్నారు.