మన న్యూస్, కావలి,ఏప్రిల్ 10 : *కావలిలో ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి వినూత్న కార్యక్రమం.*ఇంటి వద్దే సమస్యలను పరిష్కరిస్తున్న ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి.*అధికారులతో కలిసి ఇంటింటికి తిరుగుతున్న ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి. కావలి 35 వ వార్డులో గురువారం నుంచి కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి ప్రారంభించిన ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమం.ప్రతి నివాసానికి వెళ్లి స్థానికులను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను తెలుసుకుంటున్న ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి.తమ సమస్యలను అర్జీల రూపంలో ఇవ్వాలని స్థానికులకు సూచించిన ఎమ్మెల్యే.ఆర్జీలను సంబంధిత అధికారులకు అందజేసి వెంటనే పరిష్కారం చేయాలని ఆదేశాలు.కొన్ని సమస్యలను స్పాట్లోనే పరిష్కరిస్తున్న ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి.ప్రతి వార్డులోనూ ఇకపై ఇంటింటికి తిరుగుతూ ప్రజల యోగక్షేమాలు తెలుసుకోనున్న ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి.కావలిని కాపుకాస్త అనే మాటకి కట్టుబడి ప్రజల వద్దకే వెళ్లి వారి బాగోగులు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి.