మన న్యూస్ శంఖవరం /ప్రత్తిపాడు (అపురూప్) :- కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం లో ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామంలో మర్రి కొండలరావు కుమార్తె రజస్వల కార్యక్రమంలో
ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ప్రత్తిపాడు నియోజకవర్గ వైయస్సార్ సిపి నాయకులు ముదునూరి మురళీకృష్ణం రాజు ముఖ్యఅతిథిగా పాల్గొని కుమార్తెను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ1జువ్వల సుజాత,బాబులు, జువ్వల దొరబాబు,పోకనాటి వెంకటేశ్వరరావు, జువ్వల దొరబాబు,మర్రి సుబ్బారావు ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.