మన న్యూస్ ప్రతినిథి ప్రతిపాడు (దుర్గా శ్రీనివాస్)
ప్రతిపాడు మండలం ధర్మవరం గ్రామంలో గుమ్మిడి రామకృష్ణ గారి శ్రీ గణపతి నూతన పాన్ షాప్ ప్రారంభించిన.ఎం.ఎం.ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ & ప్రత్తిపాడు నియోజకవర్గ వైయస్సార్ సిపి నాయకులు ముదునూరి మురళీకృష్ణం రాజు ఈ కార్యక్రమంలో కోలా తాతబాబు,పోకనాటి వెంకటేశ్వరరావు, జువ్వల దొరబాబు, దొడ్డిపట్ల శివ, నల్ల వెంకటేష్ , సిద్ధ కాశీ తదితరులు పాల్గొన్నారు